Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా : కొత్త రాష్ట్రపతి ముర్ము

Webdunia
సోమవారం, 25 జులై 2022 (13:11 IST)
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ తరుణంలో ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
 
దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఒక ఆదివాసీ గ్రామంలో జన్మించిన తాను రాష్ట్రపతి భవన్‌కు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నిక ఒక నిదర్శనమని ఆమె చెప్పారు. 
 
50 యేళ్ళ స్వాతంత్ర్య వేడుకల వేల తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. 75 యేళ్ళ వేడుకల సమయంలో దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments