కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి విరాళం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (18:42 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల వంతున ఎపి భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్ లకు, తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్ లకు అందజేశారు.

అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయనిధి కూడా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. చెక్కులను అందచేస్తూ జస్టిస్ రమణ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ ఆపత్సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా అందరూ తూచా తప్పకుండా ఈ మహమ్మారిని పారద్రోలటానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments