Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైస్తవులు ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలి: ఏసురత్నం విజ్ఞప్తి

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (18:34 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని క్రైస్తవులు ఏప్రిల్ 14 వరకు తమ ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యస్ . ఏసురత్నం శనివారం ఒక ప్రకటన లో  విజ్ఞప్తి చేశారు.

మనదేశంలోను, రాష్ట్రంలోను కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్నందున ఏప్రిల్ 14 వరకు వచ్చే ఆదివారాలు,  మట్లాదివారం,  గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ రోజులలో రాష్ట్రంలోని క్రైస్తవులందరూ వారి వారి గృహాలలోనే ప్రార్థనలు చేసుకోవాలని యేసురత్నం కోరారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అంటువ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ను  ప్రకటించాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం