Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో నా తడాఖా చూపిస్తా : రజినీకాంత్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:18 IST)
వచ్చే ఎన్నికల్లో తన తడాఖా చూపిస్తానని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. తన కొత్త చిత్రం దర్బార్ షూటింగ్ నిమిత్తం ఆయన శుక్రవారం ముంబైకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు కదా? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాలపై అమితాసక్తి చూపుతున్న తన అభిమానులను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరశపరచబోనని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా? అని మీడియా ఆయనను ప్రశ్నించగా.. మే 23న తెలుస్తుంది కదా అని చెప్పారు. గురువారం తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక వేళ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే మెజార్టీ తగ్గితే.. ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments