Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్య

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:12 IST)
ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వినియోగంపై ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటూ కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో స్వయంగా భాజపా నాయకుడే ఇలా ఆందోళన వ్యక్తం చేయండ చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
కాగా ఇప్పటికే ఆధార్ కార్డు నెంబరును ఆదాయపన్ను శాఖతో సహా ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ చేయనిదే లావాదేవీలు బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అలాగే బ్యాంకులు సైతం ఇలాంటి హెచ్చరికలనే పంపుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments