Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడే ఆ పని చేశాడు.. టాయ్‌లెట్ కిటికీ నుంచి పసికందును?

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (11:22 IST)
మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది.

ఈ ఘటన ముంబై, వసాయి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వసాయి ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయ్‌లెట్ కిటికీ నుంచి అప్పుడే పుట్టిన చిన్నారిని కిందకు విసిరివేశారు. 
 
అయితే ప్రాణాపాయం నుంచి ఆ శిశువు తప్పించుకుంది. శిశువు ఏడుపు శబ్ధం విన్న స్థానికులు ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ శిశువు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో అత్యాచారం బాగోతం బయటపడింది. 
 
సోదరుడైన సమీప బంధువు మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం జరపాడని.. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments