Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిహార్ జైలుకు సోనియా... ఎందుకో

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (20:53 IST)
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మద్దతు ప్రకటించారు సోనియా. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే భాజపా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని శివకుమార్కు సోనియా తెలిపారు.

ఇతర నేతలనూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని, ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. గత నెలలో అరెస్టు గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది.

పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు శివ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments