Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిని గొడ్డలితో నరికాడు.. మెదడును వెలికి తీసి.. పాన్‌లో వేయించాడు..

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (11:11 IST)
కన్నకొడుకు కిరాతకుడిగా మారిన కథ ఇది. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చడమే కాకుండా ఆమె మెదడును ‌పాన్‌లో వేసి ఫ్రై చేసిన దుర్ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 32 ఏళ్ల కుమారుడు తన కన్నతల్లిని దారుణంగా హత్యచేశాడు. 
 
ఆమె మెదడును శరీరం నుంచి వెలికి తీశాడు. తర్వాత పాన్‌లో వేయించాడని.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీతారామ్ ఇరాన్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల తల్లి తాగడానికి ఇవ్వలేదని మంగళవారం హత్య చేసినట్లు డైలీ మెయిల్ వెల్లడించింది. 
 
అతను తరచుగా తాగి ఇంటికి వచ్చి తల్లిని కొట్టేవాడు. అలా తాగుడుకు డబ్బివ్వలేదనే కోపంతో అతను తన తల్లి పుర్రెపై గొడ్డలితో కొట్టాడు. ఆపై మెదడును వెలికి తీసి.. వేయించాలని చూశాడు. ఈ వ్యవహారాన్ని కిరాతకుడి బావ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడిని పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. 
 
అతను రక్తం తడిసిన బట్టలు ధరించి వున్నాడని పోలీసులు తెలిపారు. అతను మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments