Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం.. బ్లేడుతో మహిళపై దాడి

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (09:59 IST)
తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్లో మహిళపై దాడి జరిగింది. హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కుంచలా రవణమ్మ అనే మహిళ దగ్గర డబ్బులు లాక్కునెందుకు యత్నించారు దుండగులు. అడ్డువచ్చిన భర్త , కోడలు బుదాల కొటేశ్వరమ్మపై బ్లేడుతో దాడి చేశారు.
 
బుదాల కొటేశ్వరమ్మ మెడకు గాయం అయ్యింది. ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. యోహాను, ఏసుపాదం, శివ, అనే గంజాయి బ్యాచ్ పైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భాదితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
గత పది రోజులుగా ఈ ప్రాంతంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేస్తున్నారు. రోడ్డు మీద వచ్చే పోయేవారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments