Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఆ పని చేస్తే రైల్వే టిక్కెట్ ఫ్రీ

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:28 IST)
సాధారణంగా రైల్వే టిక్కెట్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. కానీ, ఢిల్లీలోని ఆనద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఉచితంగా రైలు ప్రయాణ టిక్కెట్ ఇస్తారు. అయితే, ఆ ఒక్క పని చేయాల్సివుంటుంది. అందేంటంటో... గుంజీలు తీయాల్సి ఉంటుంది. 
 
సాధారణంగా రైల్వే స్టేషన్‌లో చెత్తచెందారం నిండివుంటుంది. లేదా బరువును కొలిచే వేయింగ్ మిషన్ ఉంటుంది. కానీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఫిట్నెస్ యంత్రం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్‌లో ఫిట్నెస్ మెషీన్ ఏర్పాటు చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ యంత్రం ఏర్పాటు వెనుక బలమైన కారణముంది. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ముఖ్యోద్దేశం. 
 
ఇక అసలు విషయానికొస్తే, ఎవరైనా ఆ ఫిట్నెస్ మెషీన్ వద్దకు వచ్చి కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. రష్యాలలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. కాగా, దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఫిట్నెస్‌తో పాటు పొదుపు కూడా సాధ్యం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.

 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments