Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్యూరిటీ గార్డు సాహసం... ప్రాణాలకు తెగించి (వీడియో)

గోవా రాజధాని పనాజీలో ఓ సెక్యూరిటీ గార్డు తన ప్రాణాలకు తెగించి మరీ ఏటీఎం సెంటర్‌లో దోపిడీని అడ్డుకున్నాడు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (10:24 IST)
గోవా రాజధాని పనాజీలో ఓ సెక్యూరిటీ గార్డు తన ప్రాణాలకు తెగించి మరీ ఏటీఎం సెంటర్‌లో దోపిడీని అడ్డుకున్నాడు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పనాజీ పాంజిమ్‌ నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఏటీఎంలో శుక్రవారం ఓ ఆగంతకుడు ముసుగు ధరించి దొంగతనానికి యత్నించాడు. అది గమనించి అప్రమత్తమైన గార్డు అతన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో దొంగ తన దగ్గరున్న సుత్తెతో సెక్యూరిటీ గార్డు తలపై పదేపదే దాడి చేశాడు. ఈ పెనుగులాటలో గార్డు కిందపడిపోగా.. దొంగ చెలరేగి దెబ్బలు కొట్టాడు. 
 
గార్డు లాగేయటంతో దొంగ ముసుగు తొలగిపోగా.. ఆ కోపంతో దొంగ, గార్డుపై మరింతగా రెచ్చిపోయాడు. చివరకు సుత్తి లాక్కున్న సెక్యూరిటీ గార్డు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు వెంటపడ్డాడు. స్థానికులు సెక్యూరిటీ గార్డును ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ వేటలో ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments