Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు పూర్తి

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:18 IST)
గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్‌ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

సంతోష్‌ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా  అధికారులు సంతోష్‌ యునిఫామ్‌, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్‌ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు.

కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలకు హాజరైన వారిలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు సంతోష్ పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments