Webdunia - Bharat's app for daily news and videos

Install App

తంజావూరులో రూ.7 కోట్లు స్వాధీనం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (11:18 IST)
తంజావూరులో మూడు గంటల వ్యవధిలో తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.7 కోట్ల నగదును ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తంజావూరు మేల్‌ వీధిలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో సోమవారం బైక్‌లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు వెళ్తుండగా అధికారులు ఆపి పరిశీలించగా, రూ.16 లక్షలు లభించింది. దానికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, అగ్రహారం ప్రాంతంలో ఐవోబీకి చెందిన రూ.2.6 కోట్లు, వల్లం పెరియార్‌ మణి మయం కళాశాల సమీపంలో కెనరా బ్యాంక్‌ ఏటీఎంలకు తరలిస్తున్న రూ.4.20 కోట్లను తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments