Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కోర్టులో లొంగిపోనున్న నవజ్యోత్ సింగ్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:08 IST)
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ తీర్పులో సిద్ధూకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాటియాలా కోర్టులో పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉంది. తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని సిద్ధు సూత్రప్రాయంగా వెల్లడించి, అమృతసర్ నుంచి పాటియాలాలోని తన ఇంటికి చేరుకున్నారు. 
 
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు తనకు ఇంకా అందలేని ఆయన ఓ ప్రశ్నకు తెలిపారు. శుక్రవారం ఉదయం చండీఘడ్ కోర్టు నుంచి పాటియాలో పోలీస్ స్టేషన్‌కు వస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఆ సమన్లను సిద్ధూకు అందించి లొంగిపోవాలని కోరుతామన్నారు. అరెస్టు చేసిన వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments