Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:13 IST)
కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మత్తుమందులిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీడియోలు కూడా తీశారు. 
 
అంతటితో ఆగకుండా ఆ వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక కన్నీటి పర్యంతమైంది. కుల్గాం పోలీసులు ఆ బాలికను ముగ్గురు కామాంధుల చెర నుంచి కాపాడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితురాలి వద్ద వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇంకా ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు 8 ఏళ్ల ఆసిఫా బానో అనే మైనర్ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు కతువా జిల్లా ప్రాంతంలో కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments