Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతి.. చితి మంటల్లో దూకేసిన కూతురు.. చివరికి?

Webdunia
గురువారం, 6 మే 2021 (10:54 IST)
కరోనా మహమ్మారితో తండ్రిని కోల్పోయిన కూతురు ఆ బాధను భరించలేక ఏం చేసిందో తెలిస్తే మనందరి మనసును కలిచివేయడం ఖాయం. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ శర్గాకు ఇటీవల కరోనా సోకింది. కరోనాతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఆయన మృతి చెందాడు. 
 
కాగా ఇటీవల ఆయన భార్య కూడా మరణించగా, వారికి ముగ్గురు కుమార్తెలు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన 34 ఏళ్ల చిన్నకూతురు చంద్ర శర్గా తన తండ్రి చితిమంటల్లోకి దూకేసింది. ఇంకా పెళ్లి కాకుండా ఉన్న ఆమె, తన తల్లిదండ్రులను కోల్పోవడంతో తీవ్ర ఆందోళనకు గురై ఇలా తండ్రి చితిమంటల్లోకి దూకినట్లు తెలుస్తోంది.
 
అయితే ఆమెను అక్కడున్నవారు వెంటనే ఆమెను మంటల్లో నుండి బయటకు లాగారు. కాగా ఆమె అప్పటికే 70 శాతం కాలిపోవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments