Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే రాజీనామా.. మోడీకి థ్యాంక్స్

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (09:15 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. 
 
ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినంద‌న‌లు తెలిపారు. గ‌డ‌చిన అయిదేళ్ళ‌లో తాను ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని, వాటిని కాంగ్రెస్ ముందుకు తీసుకెళుతుంద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. 
 
కాగా, మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. అలాగే, బీజేపీకి 73, ఇతరులకు 27 సీట్లు వచ్చాయి. దీంతో అత్యధిక సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments