Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ నదిలో పడిపోయిన బస్సు: 24 మంది మృతి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:36 IST)
బస్సు ప్రమాదం
రాజస్థాన్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై వేగంగా వెళుతున్న బస్సు మేజ్ నదిలో పడిపోయింది. పెళ్లి వేడుక నిమిత్తం బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ బస్సు బయలుదేరింది. ఐతే బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది.
 
బస్సులో 40 మంది ప్రయాణికులుండగా ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందర్ని స్థానికులు రక్షించారు. ఐతే ఇంకొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాద వార్తను తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments