Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో ఇన్ఫెక్షన్ - ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ సింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:28 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలు అందుకుంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అరాచకశక్తులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తుంది. 
 
అమృత్‌సర్‌లోని  భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటరులో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నాకుసా ప్రాణాలు కోల్పోయారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీరిద్దిర హస్తం వుందని అనుమానిస్తున్న తరుణంలో వారిద్దరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments