Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో ఇన్ఫెక్షన్ - ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ సింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:28 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలు అందుకుంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అరాచకశక్తులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తుంది. 
 
అమృత్‌సర్‌లోని  భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటరులో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నాకుసా ప్రాణాలు కోల్పోయారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీరిద్దిర హస్తం వుందని అనుమానిస్తున్న తరుణంలో వారిద్దరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments