Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు... ముర్ముకే అవకాశం!

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:34 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకే అధిక అవకాశాలు ఉన్నాయి. విపక్షాల తరపున పోటీ చేసిన బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా రేసులో ఉన్నప్పటికీ ఆయన విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితం లాంఛనప్రాయం కానుంది. 
 
కాగా, ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ భవనంలో ప్రారంభమవుతుంది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. దీంతో తొలుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments