Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు... ముర్ముకే అవకాశం!

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:34 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకే అధిక అవకాశాలు ఉన్నాయి. విపక్షాల తరపున పోటీ చేసిన బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా రేసులో ఉన్నప్పటికీ ఆయన విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితం లాంఛనప్రాయం కానుంది. 
 
కాగా, ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ భవనంలో ప్రారంభమవుతుంది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. దీంతో తొలుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments