Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 మంది అమ్మాయిలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు

Webdunia
గురువారం, 21 జులై 2022 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో నిత్య పెళ్లి కుమారుడు వెలుగులోకి వచ్చాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈయన ఏకంగా 13 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడు కూడా. చివరకు అతని పంటపండి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి శిశంకర్ బాబు అనే యువకుడు ఓ ఐటీ కంపెనీలో 2 లక్షల జీతానికి పని చేస్తున్నట్టు నమ్మించడమే పనిగా పెట్టుకున్నాడు. ఏదో విధంగా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని అందినకాడికి దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం అతడి నైజంగా మారింది. ఆ విధంగా ఇప్పటివరకు దాదాపు 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. 
 
దీంతో అతని చేతిలో మోసపోయిన యువతులు హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. చివరకు అమెరికాలోని ఓ యువతిని కూడా మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి తన పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడంటే అతని ఎంత ఘరానా మోసగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments