Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 మంది అమ్మాయిలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు

Webdunia
గురువారం, 21 జులై 2022 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో నిత్య పెళ్లి కుమారుడు వెలుగులోకి వచ్చాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈయన ఏకంగా 13 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడు కూడా. చివరకు అతని పంటపండి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి శిశంకర్ బాబు అనే యువకుడు ఓ ఐటీ కంపెనీలో 2 లక్షల జీతానికి పని చేస్తున్నట్టు నమ్మించడమే పనిగా పెట్టుకున్నాడు. ఏదో విధంగా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని అందినకాడికి దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం అతడి నైజంగా మారింది. ఆ విధంగా ఇప్పటివరకు దాదాపు 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. 
 
దీంతో అతని చేతిలో మోసపోయిన యువతులు హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. చివరకు అమెరికాలోని ఓ యువతిని కూడా మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి తన పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడంటే అతని ఎంత ఘరానా మోసగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments