Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి విడిది

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:44 IST)
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో విడిది చేయనున్నారు. ప్రతి యేటా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి బొల్లారంకు వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీన బొల్లారంకు వచ్చి ఐదు రోజుల పాటు ఆయన బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. అయితే, దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఆయన తొలుత చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బొల్లారం రాష్ట్రపతి విడిదికి వస్తారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లను ప్రారంభించింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments