Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా దూసుకొస్తున్న వాయుగుండం.. గంటకు 32 కిమీ వేగంతో ప్రయాణం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీవనం శరవేగంగా దూసుకొస్తుంది. ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, ఇది శనివారం ఉదయానికి తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
వచ్చే 24 గంటల్లో అది జవాద్ తుఫానుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర - ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
మరోవైపు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు విశాఖ మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీస్, రెవెన్సూ, ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారంతా కలిసి పని చేసేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments