Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:38 IST)
శివకాశి ప్రభుత్వాసుపత్రిలో ఎనిమిది నెలల మహిళకు హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శివకాశీ ప్రభుత్వాసుపత్రిలో 8నెలల గర్భిణీ మహిళ చికిత్స కోసం చేరింది. ఆమెకు శరీరంలో ఎరుపు రక్త కణాలు తక్కువగా వుండటంతో.. ఆమెకు ఓ యువకుడి నుంచి పొందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కించారు. 
 
అయితే ఆ యువకుడు హెచ్ఐవీ రోగి అని తేలింది. దీంతో ఆ గర్భిణీ మహిళ కూడా హెచ్‌ఐవీ వైరస్‌తో బాధపడుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యమేనని కారణమని బాధిత మహిళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేటప్పుడు రక్త పరీక్షలు చేయాల్సిందిపోయి.. అలానే హెచ్‌ఐవీ రక్తాన్ని పేషెంట్‌కు ఎక్కించడం ఏమిటని ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments