Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:38 IST)
శివకాశి ప్రభుత్వాసుపత్రిలో ఎనిమిది నెలల మహిళకు హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శివకాశీ ప్రభుత్వాసుపత్రిలో 8నెలల గర్భిణీ మహిళ చికిత్స కోసం చేరింది. ఆమెకు శరీరంలో ఎరుపు రక్త కణాలు తక్కువగా వుండటంతో.. ఆమెకు ఓ యువకుడి నుంచి పొందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కించారు. 
 
అయితే ఆ యువకుడు హెచ్ఐవీ రోగి అని తేలింది. దీంతో ఆ గర్భిణీ మహిళ కూడా హెచ్‌ఐవీ వైరస్‌తో బాధపడుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యమేనని కారణమని బాధిత మహిళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేటప్పుడు రక్త పరీక్షలు చేయాల్సిందిపోయి.. అలానే హెచ్‌ఐవీ రక్తాన్ని పేషెంట్‌కు ఎక్కించడం ఏమిటని ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments