Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:38 IST)
శివకాశి ప్రభుత్వాసుపత్రిలో ఎనిమిది నెలల మహిళకు హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శివకాశీ ప్రభుత్వాసుపత్రిలో 8నెలల గర్భిణీ మహిళ చికిత్స కోసం చేరింది. ఆమెకు శరీరంలో ఎరుపు రక్త కణాలు తక్కువగా వుండటంతో.. ఆమెకు ఓ యువకుడి నుంచి పొందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కించారు. 
 
అయితే ఆ యువకుడు హెచ్ఐవీ రోగి అని తేలింది. దీంతో ఆ గర్భిణీ మహిళ కూడా హెచ్‌ఐవీ వైరస్‌తో బాధపడుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యమేనని కారణమని బాధిత మహిళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేటప్పుడు రక్త పరీక్షలు చేయాల్సిందిపోయి.. అలానే హెచ్‌ఐవీ రక్తాన్ని పేషెంట్‌కు ఎక్కించడం ఏమిటని ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments