Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజులు.. తల్లి మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (10:52 IST)
మూఢ నమ్మకం కారణంగా ఓ యువకుడు తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే 21 రోజులు వుంచాడు. తల్లి మృతదేహంతోనే కాలం గడిపాడు. ఎవరైనా మరణించిన 21 రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే మూఢనమ్మకంలో ఓ యువకుడు తన తల్లి విషయంలో అదే చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు పట్టుబడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకున్నాడు. తల్లి కృష్ణ (77)తో కలసివుంటున్న మైత్రేయ 18 రోజుల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా మైత్రేయ అలానే వుంచాడు. 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచాలని చూశాడు. 
 
అలా 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలని అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments