Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లల్లో కర్పూరం వెలిగించకండి.. ఘోర అగ్ని ప్రమాదాలు తప్పవు.. రైల్వే శాఖ

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (10:19 IST)
శబరిమల అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయ్యప్ప స్వాములు రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. రైళ్లలో నిప్పు వెలిగించే పట్టుబడితే రూ.1000 వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం వుందని హెచ్చరించింది. 
 
శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళే రైళ్లలో ఎక్కిన తర్వాత భోగీలలో పూజలు చేసి, హారతుల పేరిట కర్పూరం వెలిగిస్తున్నట్లు ఫిర్యాదులు అందంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. కర్పూరం వెలిగించడం చేస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments