Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కిసాన్ యోజన : రైతుల ఖాతాల్లో డబ్బు జమ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
దేశంలోని రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులఖాతాల్లోకి డబ్బులను జమచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో అమల్లోకి తెచ్చింది. 
 
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద 9వ విడత నిధులు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేశారు. 
 
ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరినట్లే. దేశంలోని రైతులకు 19,500 కోట్లు ఈ కార్యక్రమం కింద విడుదల అయ్యాయి. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. రూ.6 వేలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments