Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:24 IST)
విజ‌య‌వాడ‌లోని ఎపిసిసి కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ జాతీయ పతాకాన్నిఎగుర వేసి, అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

అనంత‌రం సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, ఆనాడు మనుషులు మధ్య విభేధాలు పెట్టి బ్రిటీష్ వాళ్లు దోచుకున్నార‌ని, పేదలకు నీడ లేకుండా తెల్లదొరలు అనేక హింసలు పెట్టార‌న్నారు. మహాత్మాగాంధీ నాడు క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చార‌ని, ఎందరో మహనీయులు త్యాగాలతో తెల్ల దొరలు వెళ్లిపోయార‌ని, ఇపుడు న‌ల్ల‌దొర‌లు మ‌ళ్ళీ దేశాన్ని బానిస‌త్వంలోకి తీసుకెళుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, ఆర్.ఎస్. ఎస్. భావజాలంతో బిజెపి పాలకులు ప్రజల మధ్య కుల, మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ‌చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని, అలాంటి బిజేపీకి క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో ప్రజలు తగిన బుద్ది చెప్పాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments