Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలేడని.. అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:25 IST)
తన కుమార్తెతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తిని తన కుమారులతో కలిసి కొట్టి చంపిన ఘటన తమిళనాడు, తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడికి చెందిన మైకేల్ జయరాజ్‌కు ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె వున్నారు.


జయరాజ్ కుమార్తె కళకు పెరియసామి అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెరియసామి తిరుప్పూరులో ఉద్యోగం కోసం వెళ్లాడు. దీంతో కళ తల్లిదండ్రుల ఇంటి పక్కనే అద్దెకు వుంటోంది. భర్త ఉద్యోగం కోసం బయటూరుకు వెళ్లడంతో ఒంటరిగా వుంటూ వచ్చిన కళకు సహాయమణి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా సహాయమణి అప్పుడప్పుడు కళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ వ్యవహారం కళ తండ్రికి తెలియవచ్చింది. దీనిపై ఇద్దరినీ హెచ్చరించాడు. కానీ వారిలో మార్పు రాలేదు. ఇంకా రాత్రిపూట కళ ఇంటికి సహాయమణి రావడం మొదలెట్టాడు. అలా ఓ రోజు రాత్రి కళ ఇంటికి వెళ్ళిన సహాయమణిపై జయరాజ్‌ అతని కుమారులు దాడి చేశారు. 
 
కన్నకూతురు తప్పుచేస్తుందని.. ఆమెపై కూడా దాడి చేశారు. ప్రేయసితో కలిసివున్న తరుణంలో జయరాజ్.. అతని కుమారులు అర్థరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సహాయమణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయరాజ్ అతని కుమారులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments