Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ అరెస్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (16:36 IST)
ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు. ఇది టెక్ వర్గాల్లో కలకలం రేపింది. 
 
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 22వ తేదీన విజయ్ శేఖర్ వర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీబీ బెనిటా మేరీ జాకర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, డీసీపీ కారు డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ దీపక్ కుమార్‌లు విజయ్ ల్యాండ్ రోవర్ కారును నంబరును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments