Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పతాక స్థాయికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (16:14 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా ఆదివారం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3393 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు పెట్టింపు అయ్యాయని తెలిపింది. 
 
దేశంలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావంతో షాంఘైలోని స్కూళ్లన్నింటినీ అధికారులు మూసివేశారు. ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లౌక్డౌన్ విధించారు. జిలిన్ సిటీలో పాకిక్ష లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కరోనాతో పోల్చితే ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉందని, ఇందులోకూడా లక్షణాల్లేని వాళ్లే ఎక్కువగా ఉండటంతో వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments