Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పతాక స్థాయికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (16:14 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా ఆదివారం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3393 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు పెట్టింపు అయ్యాయని తెలిపింది. 
 
దేశంలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావంతో షాంఘైలోని స్కూళ్లన్నింటినీ అధికారులు మూసివేశారు. ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లౌక్డౌన్ విధించారు. జిలిన్ సిటీలో పాకిక్ష లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కరోనాతో పోల్చితే ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉందని, ఇందులోకూడా లక్షణాల్లేని వాళ్లే ఎక్కువగా ఉండటంతో వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments