Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర్ బాటిళ్ళపై కోవిడ్ సెస్ తొలగింపు.. తగ్గనున్న ధరలు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (15:32 IST)
కరోనా కష్టకాలంలో బీర్ బాటిళ్లపై కూడా కోవిడ్ సెస్‌ను వసూలు చేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ సెస్‌ను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా బీరు ధరలు తగ్గనున్నాయి. ఇది మందుబాబులకు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త. 
 
నిజానికి ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా నిత్యావసరవస్తు ధరలు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీరు ధరలు మాత్రం బాగా తగ్గనున్నాయి. 
 
మద్యంపై 17 శాతం మేరకు కోవిడ్ సెస్‌ను వసూలు చేస్తూ వచ్చింది. దీన్ని తొలగించనుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో గత 2021 జూలై నెలలో బీర్ బాటిల్‌పై రూ.10 తగ్గించింది. అయినప్పటికీ బీర్ విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడ్ కోవిడ్ సెస్ తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో బీరు విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments