Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (14:22 IST)
దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ భద్రత, సర్వసన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో అంతర్జాతీయంగా ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రధాని అత్యున్నత స్థాయి భద్రత సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాగ మంత్రి జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. 
 
ఇదిలావుంటే, ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి ఎలా ప్రయోగించారన్న అంశంపై సమీక్షలో చర్చకు వచ్చారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments