దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (14:22 IST)
దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ భద్రత, సర్వసన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో అంతర్జాతీయంగా ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రధాని అత్యున్నత స్థాయి భద్రత సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాగ మంత్రి జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. 
 
ఇదిలావుంటే, ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి ఎలా ప్రయోగించారన్న అంశంపై సమీక్షలో చర్చకు వచ్చారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments