Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (14:22 IST)
దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ భద్రత, సర్వసన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో అంతర్జాతీయంగా ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రధాని అత్యున్నత స్థాయి భద్రత సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాగ మంత్రి జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. 
 
ఇదిలావుంటే, ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి ఎలా ప్రయోగించారన్న అంశంపై సమీక్షలో చర్చకు వచ్చారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments