Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ - 685 పందులను చంపేశారు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:40 IST)
ఏదేని ఒక కొత్త వైరస్ తొలుత కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుంది. కరోనా వైరస్ తొలుత వెలుగు చూసింది ఇక్కడే. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది కూడా ఇక్కడే. ఇపుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను చంపేశారు. 
 
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా వయనాడ్ మునిసిపాలిటీతో పాటు తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌‍లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. 
 
అయితే ఈ ఫీవర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇతర జంతువులు లేదా మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని కేరళ రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments