భయపడుతున్న హిమాలియన్ గ్లేసియర్లు.. నదులు మాయమవుతాయా?

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (19:18 IST)
మన జీవ నదులకు మూలమైన హిమాలయన్ గ్లేసియర్లే ఇప్పుడు భయపెడుతున్నాయి. ఇవి ఊహించని వేగంతో కరిగిపోతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీనివల్ల ఏకంగా వంద కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నట్లు ఐఐటీ ఇండోర్ అధ్యయనం తేల్చింది. హిమాలయన్ కారకోరం పరిస్థితిపై ఐఐటీ ఇండోర్ టీమ్ అధ్యయనం చేసింది. 
 
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి గ్లేసియర్లు చాలా వేగంగా కరిగిపోతున్నట్లు తేలింది. దీనివల్ల సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో నీటి మట్టం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుంది. ఫలితంగా ఈ నదుల దిగువ మైదానాల్లో వచ్చే వరదలు కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి. 
 
ఈ గ్లేసియర్లు ఇలా కరుగుతూ వెళ్తే నదుల్లో నీటి మట్టం క్రమం పెరుగుతూ తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ జీవ నదుల్లో అసలు నీటి ప్రవాహమే ఉండని దుస్థితి తలెత్తుందని ఐఐటీ ఇండోర్ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments