ఇది మా ఇల్లు. పేర్లు మార్చి తప్పు చేయొద్దు.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:10 IST)
ఇటీవల చైనా తమ వెబ్‌సైట్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేరు మార్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. అలాంటి పేరు మార్చడం వల్ల వారు ఏమీ పొందలేరు. నేను మన పొరుగువారికి చెప్పాలనుకుంటున్నాను, రేపు మనం వారి ప్రాంతాలు,  రాష్ట్రాలలో కొన్నింటిని పేరు మార్చినట్లయితే ఏమి చేయాలి? పేరు మార్చడం వల్ల ఆ స్థలాలు మనవే అవుతాయా? ఇది మా ఇల్లు. 
 
పేర్లు మార్చడం వల్ల మీరేం సాధించలేరు. తప్పు చేయకండి. ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే, తిరిగి దెబ్బ కొట్టే సామర్థ్యం మాకుంది. చైనాకు అలాంటి అపోహలు ఉండకూడదు.. అని అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయ్‌లో జరిగిన బహిరంగ సభలో సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments