Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మా ఇల్లు. పేర్లు మార్చి తప్పు చేయొద్దు.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:10 IST)
ఇటీవల చైనా తమ వెబ్‌సైట్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేరు మార్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. అలాంటి పేరు మార్చడం వల్ల వారు ఏమీ పొందలేరు. నేను మన పొరుగువారికి చెప్పాలనుకుంటున్నాను, రేపు మనం వారి ప్రాంతాలు,  రాష్ట్రాలలో కొన్నింటిని పేరు మార్చినట్లయితే ఏమి చేయాలి? పేరు మార్చడం వల్ల ఆ స్థలాలు మనవే అవుతాయా? ఇది మా ఇల్లు. 
 
పేర్లు మార్చడం వల్ల మీరేం సాధించలేరు. తప్పు చేయకండి. ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే, తిరిగి దెబ్బ కొట్టే సామర్థ్యం మాకుంది. చైనాకు అలాంటి అపోహలు ఉండకూడదు.. అని అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయ్‌లో జరిగిన బహిరంగ సభలో సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments