Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మా ఇల్లు. పేర్లు మార్చి తప్పు చేయొద్దు.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:10 IST)
ఇటీవల చైనా తమ వెబ్‌సైట్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేరు మార్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. అలాంటి పేరు మార్చడం వల్ల వారు ఏమీ పొందలేరు. నేను మన పొరుగువారికి చెప్పాలనుకుంటున్నాను, రేపు మనం వారి ప్రాంతాలు,  రాష్ట్రాలలో కొన్నింటిని పేరు మార్చినట్లయితే ఏమి చేయాలి? పేరు మార్చడం వల్ల ఆ స్థలాలు మనవే అవుతాయా? ఇది మా ఇల్లు. 
 
పేర్లు మార్చడం వల్ల మీరేం సాధించలేరు. తప్పు చేయకండి. ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే, తిరిగి దెబ్బ కొట్టే సామర్థ్యం మాకుంది. చైనాకు అలాంటి అపోహలు ఉండకూడదు.. అని అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయ్‌లో జరిగిన బహిరంగ సభలో సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments