Webdunia - Bharat's app for daily news and videos

Install App

10న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక చర్చలు.. లాక్డౌన్ తప్పదా?

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (18:12 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు అనేక రకాలైన ఆంక్షలను చేపట్టింది. అలాగే, కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులో దేశంలో నెలకొన్న కరోనా స్థితిగతులపై చర్చించనున్నారు.  
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదివారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఆదివారం 4.30 గంటల నుంచి ప్రారంభమై సుధీర్ఘంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కూడా సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశంకానున్నారు. 
 
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే దేశంలో మరోమారు లాక్డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుందా అనే సందేహం కలుగుతుంది. సోమవారం జరిగే ఆరోగ్య మంత్రుల సమావేశంలో దేశంలో లాక్డౌన్ ఉంటుందా లేదా అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం