Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో నిత్యానంద కరెన్సీ.. దుమారం రేపుతున్న రాసలీలల గురువు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:00 IST)
రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 'కైలాసం' పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయన.. అక్కడ కరెన్సీ అంటూ తన ఫొటోతో నోట్లను తీసుకొచ్చారు.

చవితి సందర్భంగా కైలాస దేశానికి ఓ కొత్త చట్టం కూడా పట్టుకొస్తానని చెప్పుకొచ్చారు. తన దేశానికి  హిందూ రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీతో పాటు కొత్త చట్టాలను తీసుకొస్తానని అతడు భక్తులకు వివరించారు. కైలాస కరెన్సీని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా వీటిని విడుదల చేస్తానని ప్రకటిస్తూ వీడియో సందేశమిచ్చారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎందుర్కొంటున్న నిత్యానంద ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ భూమి కొని కైలాసాన్ని ఏర్పాటు చేసినట్లు అతడు ప్రకటించాడు. అది ఈక్వెడార్ సరిహద్దులో ఉందని వార్తలు రాగా ఆ దేశం మాత్రం తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం