Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగన్ ఇడ్లీ షాప్.. ఇడ్లీలో పురుగు.. వాట్సాప్ ద్వారా..?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:16 IST)
చెన్నైలోని ప్రముఖ హోటల్‌ వివాదంలో చిక్కుకుంది. మురుగన్ ఇడ్లీ షాప్ అనేది చెన్నైలో పాపులర్ హోటల్. ఇక్కడ ఇడ్లీలలో వెరైటీలు కస్టమర్లకు అందిస్తారు. చెన్నైలో ఈ ఇడ్లీ షాపుకు 20 బ్రాంచ్‌లున్నాయి. ఈ నేపథ్యంలో మురగన్ ఇడ్లీ బ్రాడ్‌వే బ్రాంచ్‌లో.. సెప్టెంబర్ 7వ తేదీ కస్టమర్ ఒకరికి ఇడ్లీలను అందించారు. ఆ ఫుడ్‌లో పురుగు వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
అంతేగాకుండా సదరు వినియోగదారుడు ఆహారంలో పురుగు వుండటాన్ని ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు బ్రాడ్ ఇడ్లీ షాపుకు వెళ్లి పరిశోధన చేశారు. అక్కడ ఇడ్లీలో పురుగు వుండటం నిజమేనని తెలిశాక.. అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగిలోనూ తనిఖీలు చేశారు. 
 
అక్కడ పారిశుద్ధ్యం లోపించిందని.. నాణ్యత కూడా అంతంత మాత్రంగా వుండటం తేలింది. దీంతో అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగికి తాత్కాలికంగా అధికారులు సీల్ పెట్టారు. దీనిపై మురుగన్ ఇడ్లీ ఓనర్ వద్ద వివరణ కోరుతూ నోటీసులు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments