Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురుని ప్రేమించాడు.. మాట్లాడుకుందాం రమ్మని.. చంపేశారు..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (11:49 IST)
పూణేలో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్న ఓ దళిత యువకుడ్ని అగ్రవర్ణానికి చెందిన కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల విరాజ్‌ జగ్తాప్‌కు అగ్రకులానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుకుందామని చెప్పి సోమవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించారు.
 
రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న విరాజ్‌ను తమ వాహనంతో ఢీకొట్టారు. అతడు కింద పడిపోగా ఇనుపరాడ్లు, బండ రాళ్లతో తీవ్రంగా కొట్టారు. తమ కుమార్తెను ప్రేమించడంపై ఆమె తండ్రి బూతులు తిట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విరాజ్‌ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రితో పాటు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments