Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు : భద్రత జడ్ ప్లస్‌కు పెంపు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:07 IST)
భారత పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు పొంచివుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత యేడాది ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించి, ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.

అప్పటి నుంచి ఆయన భద్రతపై విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. ఈక్రమంలో ఆయనకు 55 మంది సిబ్బందితో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుంత ముఖేశ్ అంబానీకి జడ్ కేటగిరీ కింద భద్రతను కల్పిస్తున్నారు. దీన్ని జడ్ ప్లస్‌కు పెంచారు.

కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ముఖేశ్‌కు 55 మంది భద్రతతో కల్పించనున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్.ఎస్.జి కమాండోలతో పాటు ఇతర పోలీసు అధికారులు ముఖేశ్ వెన్నంటి ఉంటూ భద్రత కల్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments