Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మహిళపై ముగ్గురు వైద్యుల సామూహిక అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:50 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మహిళపై అత్యాచారం చేసినందుకు ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలోని ఓ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులపై పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సెప్టెంబర్ 29న ఒక అధికారి తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. బస్తీ సదర్ కొత్వాలిలోని కైలీ ఆసుపత్రిలో పోస్ట్ చేయబడిన ఒక వైద్యుడు సోషల్ మీడియాలో లక్నోకు చెందిన అమ్మాయితో స్నేహం చేశాడు. ఆమెను తన ఆస్పత్రికి పిలిచాడు.
 
ఆగస్టు 10న వచ్చిన ఆమెను.. తన హాస్టల్‌ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు సదర్ కొత్వాలి వద్ద కేసు నమోదు చేయబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments