Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:03 IST)
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూరుకు చెందిన రుషానాకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. ఆపై ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఐదుగురు శిశువులు జన్మించారు. 
 
అయితే ఐదు శిశువుల్లో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువులు నెలలు నిండకుండానే పుట్టడంతో.. తగినంత బరువు లేకపోవడంతో ఐదుగురిలో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన నలుగురు శిశువులకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments