Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:26 IST)
రైతన్నలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ యేడాది ఊహించినదానికంటే వర్షాలు అదనంగా కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. ఈ తరుణంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
తూర్పు బంగాళాఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణులు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ యేడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments