Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో సంచలనానికి రెడీ... ఏడాది పాటు ఉచిత డేటా... ఆ సేవలు కూడా...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:03 IST)
రిలయన్స్ జియో ఏడాది తిరిగితే కొత్త ఆఫర్‌తో ప్రత్యర్థి నెట్వర్కులకు షాకులు ఇస్తోంది. ఇపుడు జియోకి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... కేవలం రూ.600తో టెలీఫోన్(ల్యాండ్ లైన్), టీవీ, డేటా సౌకర్యాలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలు అందించే అవకాశాలున్నట్లు కంపెనీ అధికారులే చెపుతుండటంతో ఇక జియో గిగా ఫైబర్ వస్తే ప్రత్యర్థి నెట్వర్కులు మరోసారి తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పని పరిస్థితికి చేరిపోనున్నాయి.
 
కాగా ఇప్పటికే గిగాఫైబర్ సేవలను న్యూఢిల్లీ, ముంబైల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అందిస్తోంది జియో. ఇందులో ఉచితంగానే నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇస్తోంది. కాగా ఈ సేవలను రూ. 4,500 వన్ టైమ్ డిపాజిట్ చేసి పొందవచ్చు. ఇలా డిపాజిట్ చేసినవారు పైన పేర్కొన్న మూడు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా పొందో అవకాశం వుంటుంది. ఇంకా దీనికి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనుంది జియో. జియో గిగాఫైబర్ కావాలనుకునేవారు gigafiber.jio.com/registration లింక్ ద్వారా రిజిస్ట్రర్ కావాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments