Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న ఉత్తర భారతం.. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:31 IST)
ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దీనికి కారణం చలి. దీని ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీనగర్‌లో మాత్రం మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 5.3,16.2 డిగ్రీలుగా ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకునిపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments