Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బలూచిస్థాన్... పాక్ జవాన్లు మృతి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:17 IST)
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిపోయింది. బలుచిస్థాన్‌లోని లీడింగ్ పార్టీ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. అలాగే, క్వెట్టాలో వేర్వేరు జోట్ల గ్రేనేడు దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. 
 
ఈ నెల 24వ తేదీన నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఈఐడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో లీడింగ్ పార్టీ సమీపంలో పేలుడు సంభవించినట్టు పాకిస్థాన్ ఆర్మీని ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
 
ఇదిలావుంటే, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లోని ఓ పోలీస్ చెక్ పోస్టుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం