ర్యాగింగ్ చేశారు.. బాడీ మసాజ్ చేయమన్నారు..

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (14:45 IST)
Dutee Chand
భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. భారత్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ద్యుతి తాను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంది. 
 
భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, బాడీ మసాజ్ చేయమని తీవ్రంగా వేధించేవారని చెప్పుకొచ్చింది. స్ప్రింటర్ కూడా ఆమె ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేశారని తెలిపింది.
 
"నేను ఇన్ ఛార్జ్ హాస్టల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, నన్ను తిట్టేవారు. ఇది నన్ను మానసికంగా దెబ్బతీసింది. ఆ సమయంలో నేను నిస్సహాయంగా ఉన్నాను' అని 26 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments