Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న నాలుగో ముప్పు.. మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:33 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో కరోనా అల ముంచుకొస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ మస్ట్‌గా ధరించాలంటూ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకుంటే అపరాధం విధిస్తామని హెచ్చరింది.
 
కరోనా తొలి దశ, మూడో దశల్లో ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఇపుడు ఫోర్త్ వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. మాస్క్ ధరించని వారిపై రూ.500 అపరాధం వసూలు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
రెండు మూడు రోజులుగా ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా తదితర ప్రాంతాలతో పాటు ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. ఢీడీఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌లు ధరించని వారిపై రూ.500 అపరాధం విధించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, పాఠశాలలు, కళాశాలలను కొనసాగించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments