Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 12న ఘనంగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (22:08 IST)
ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం శ్రీ ముఖేష్ అంబానీ, శ్రీమతి నీతా అంబానీ నివాసంలో అంగరంగ వైభవంగా జరుపనున్నారు. వీరి వివాహం 12 డిసెంబరు 2018న జరుగనుంది. ఈ వేడుకలు భారతీయ సంప్రదాయాలు మరియు సంస్కృతికి అద్దం పట్టేలా నిర్వహించనున్నారు.
 
వివాహానికి ముందు వారాంతంలో, అంబానీ మరియు పిరమళ్ కుటుంబాలు వారి స్నేహితులకు ఉదయపూర్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కాబోయే వధూవరులకు వచ్చిన అతిథులకు తమ దీవెనలు, ఆశీస్సులు అందజేస్తారు. కాగా అక్కడ స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయాలను అనుసరిస్తూ సంబురాల వాతావరణంలో కళాకారులతో ఈ వేడుక అత్యంత ఘనంగా చేయనున్నారు. ఈ వేడుకకు విచ్చేసి ఇషా, ఆనంద్‌లను దీవించాలని నీతా మరియు ముఖేష్ అంబానీ, స్వాతి మరియు అజయ్ పిరమల్ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments